పక్క పక్కనే వున్న ఇళ్లలో దొంగతనం

Theft in neighboring houses

Advertisements

&NewLine;<p>జగిత్యాల జిల్లాలో సాయిరాం నగర్ లో పక్క పక్కనే వున్న నాలుగు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి&period; ఇళ్లకు వేసి ఉన్న తాళాలు పగలగొట్టి మరి దుండగులు చోరీకి పాల్పడారు&period; అందులో ఓ దుకాణం ఉండటం కూడ ఉంది&period; ఇళ్లలో ఎవరు లేని సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారని ఇంటి యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు&period; దీని పై క్లూస్ టీం తో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్‌.

రాయల్ ఎన్ ఫీల్డ్ భారీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..