ఇంటిని ధ్వంసం చేసిన దొంగలు..

thief

Advertisements

&NewLine;<p>బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కాశీ పాలెం వద్ద ఓ ఇంట్లో గత రాత్రి ఎవరు లేని సమయం చూసి దొంగలు చొరబడి ఇంటిని ధ్వంసం చేశారు&period; ఇంటి యజమాని ఝాన్సీ తెలిపిన వివరాల మేరకు ఈరోజు మధ్యాహ్నం ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడాన్ని గమనించి లోపలికి వెళ్లి చూడగా ఇంటిలోని రెండు బీరువాలను ధ్వంసం చేసి బీరువాల్లో ఉన్న ఐదుసార్లు బంగారం&comma; వెండి పట్టీలు&comma; పదివేల రూపాయల నగదు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.