నెల్లూరు జిల్లా: దర్గా ప్రాంగణంలోనే దర్గా ఈఓ పై ముగ్గురు యువకుల దాడి

Three youths attacked Dargah EO Mohammad Hussain.

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లా&comma; ఎస్ పేట మండలం ఏఎస్ పేటలోని ఖాజా నాయబ్ రసూల్ దర్గా ప్రాంగణంలో దర్గా ఈఓ మహమ్మద్ హుస్సేన్ పై దాడి చేసిన ముగ్గురు యువకులు&period; అడ్డువచ్చిన సిబ్బందిపై కూడా విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డ యువకులు&period; దర్గాలో మహిళలు ఉన్న చోట ఉండకుడదని ఈఓ యువకులకు చెప్పినందుకు వివాదం…<br>-పోలీసులకు ఫిర్యాదు చేసిన దర్గా ఈఓ మహమ్మద్ హుస్సేన్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.

అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం.

త్వరలో విడుదల కానున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ.