విశాఖ చేరుకున్న రెండు భారీ చమురు నౌకలు..

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా ఎల్పీజీ గ్యాస్ మరియు పెట్రోల్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం త్వరలోనే తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి&period; విశాఖపట్నం పోర్టుకు భారీ స్థాయిలో ఎల్పీజీ మరియు ముడి చమురును మోసుకొస్తూ రెండు భారీ నౌకలు చేరుకున్నాయి&period; యూఏఈ నుంచి ఈ నెల 20à°¨ బయలుదేరిన ఈ నౌకలు&comma; తాజాగా వైజాగ్ హార్బర్ మౌత్ వద్దకు చేరుకుని లంగరేశాయి&period; ఈ రాకతో రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఇంధన కొరత తీరుతుందని&comma; ముఖ్యంగా గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల సరఫరా మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..