ఉరవకొండలో జోరుగా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారం..

Vishweshwar Reddy campaigning

Advertisements

&NewLine;<p>కుల&comma; మత భేదాలు లేకుండా ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలను అందించిన ఘనత కేవలం ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని ఉరవకొండ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి అన్నారు&period; ఎన్నికల ప్రచారం లో భాగంగా కూడేరు మండలం ముద్దలాపురం గ్రామంలో అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ తో కలసి ప్రచారం నిర్వచించారు&period; నవరత్నాల పేరుతో ప్రతి సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా పథకాలను పంపిణీ చేశామని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరో మారు జగన్ కు ఆశీర్వదించాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.