Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh మాకు రాజకీయ సమన్యాయం చేయాలి….

మాకు రాజకీయ సమన్యాయం చేయాలి….

by Prakash
Yudhbheri Mahasabha

రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మాదిగ, ఉపకులాలకు 21 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని, అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు చట్టసభల్లో రాజకీయ సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 31 న ఛలో విజయవాడ యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని AP MRPS రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఈ రోజు విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పేరుపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ బిజెపికి మద్దతు ఇవ్వడాన్ని తప్పు పట్టారు. మందకృష్ణ మాదిగ ప్యాకేజి స్టార్ అంటూ మండి పడ్డారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: