ట్రైన్ ఢీకొని మహిళ మృతి..!

woman died after being hit by a train

Advertisements

&NewLine;<p>ట్రైన్ ఢీ కొని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక మహిళ చనిపోయింది&period; సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్ళే ట్రైన్ నంబర్ 20701 వందే భారత్ ట్రైన్ ఢీకొని గూడూరు రైల్వేస్టేషన్ లో మహిళ మృతి చెందింది&period; ఈ మహిళ కావాలనే ఆత్మహత్యకు పాల్పడిందా లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.