ట్రైన్ ఢీకొని మహిళ మృతి..!

woman died after being hit by a train

Advertisements

&NewLine;<p>ట్రైన్ ఢీ కొని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక మహిళ చనిపోయింది&period; సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్ళే ట్రైన్ నంబర్ 20701 వందే భారత్ ట్రైన్ ఢీకొని గూడూరు రైల్వేస్టేషన్ లో మహిళ మృతి చెందింది&period; ఈ మహిళ కావాలనే ఆత్మహత్యకు పాల్పడిందా లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..