ట్రైన్ ఢీకొని మహిళ మృతి..!

woman died after being hit by a train

Advertisements

&NewLine;<p>ట్రైన్ ఢీ కొని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక మహిళ చనిపోయింది&period; సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్ళే ట్రైన్ నంబర్ 20701 వందే భారత్ ట్రైన్ ఢీకొని గూడూరు రైల్వేస్టేషన్ లో మహిళ మృతి చెందింది&period; ఈ మహిళ కావాలనే ఆత్మహత్యకు పాల్పడిందా లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..