YS Jagan Mohan Reddy : ప్రజాసంకల్ప యాత్రకు ఆరేళ్ళు పూర్తి

Advertisements

&NewLine;<p>వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నేటికీ ఆరేళ్ళు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణములోని వైఎస్సార్ సర్కిల్ లో దివంగత నేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలేసి కేక్ కటింగ్ చేసి నివాళులు అర్పించిన వైస్సార్సీపీ టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ జావీద్ ఖాద్రి పాల్గొన్న వైసీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బాబయ్య పెద్ద ఎత్తున పాల్గొన్న వైస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు&comma; నాయకులు అభిమానులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.

నల్గొండ జిల్లా ముదిమాణిక్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..