విజయవాడ(Vijayawada) తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్(12th Division) లో వైసీపీ నేతలు(YCP leaders) ఎన్నికల ప్రచారం(Election Campaign) నిర్వహించారు. అభ్యర్థులు దేవినేని అవినాష్(Devineni Avinash), కేశినేని నాని(Keshineni Nani) విజయాన్ని కాంక్షిస్తూ కేశినేని హైమ మరియు దేవినేని సుధీర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
12వ డివిజన్ లో కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను అవినాష్ పరిష్కరించాడన్నారు. కరెంటు సమస్య ఉన్న ఈ ప్రాంతంలో 6 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టారు. నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు ఇంటి ముందు రోడ్డు కూడా అవినాష్ వేయించాడన్నారు.
కోటి రూపాయల వ్యయంతో మైనారిటీ ల కోసం ఉర్దూ స్కూల్ ఏర్పాటు చేశారన్నారు. గత రెండు ఎన్నికల్లో నాని గారిని గెలిపించినట్టు, ఈసారి కూడా దేవినేని అవినాష్ మరియు కేశినేని నానికి ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఎన్నికల వేళ పెరిగిన టికెట్ ధరలు..!ఓ పక్క ఎన్నికలు, మరో పక్క సమ్మర్ హాలిడేస్… ఇంకేముంది ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు అమాంతంగా చార్జీలు పెంచేశారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీనితో విమాన చార్జీల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఈ…
- సొంతూర్లకు క్యూకట్టిన ఏపీ ప్రజలు.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు ఓటర్లు తరలివెళ్తున్నారు. హైదరాబాద్(Hyderabad) నుంచి సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో, హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే రోడ్లన్నీ ఫుల్గా కనిపిస్తున్నాయి. సోమవారం ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో, అక్కడ ఓటు హక్కు ఉన్న…
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..!తిరుపతి రూరల్ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేతలంతా వరుసగా తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో చేరిపోయారు. తిరుపతి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పలువురు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.