ఆర్థిక ఇబ్బందుల కారణంగా పసిబిడ్డను రెండు లక్షలకు విక్రయించారు తల్లిదండ్రులు. అయితే 50 వేలు మాత్రమే ఇచ్చి.. మిగతా అమౌంట్ తర్వాత ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని పోలీసులను ఆశ్రయించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం …
Prakasam
-
- PoliticalAndhra PradeshLatest NewsMain NewsPoliticsPrakasam
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీకి భారీ షాక్
ప్రకాశం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేతలు. వైసీపీ మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో సహా మరో 8 మంది కార్పోరేటర్లు వైసీపీ వీడి టీడీపీ …
-
అభివృద్ధిలో భాగంగా చేపట్టే ప్రతిపనిలో కచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందేనని, అందులో ఎలాంటి రాజీలేదని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కందుకూరు మున్సిపాలిటీ ప్రత్యేక నిధులతో, పట్టణంలో 55 లక్షలతో చేపట్టబోతున్న పలు పనులకు గురువారం ఎమ్మెల్యే …
-
గొడవలు జరగకుండా కాపలా కోసం నియమించిన ఓ పోలీసు అధికారి విధినిర్వహణ పక్కన పెట్టి మందు బాబులతో SI చిందులు చిందేశాడు.. గ్రామ శివార్లలో మందుబాబులతో కలిసి సదరు పోలీస్ ఎంజాయ్ చేస్తుండగా గ్రామస్థులు వీడియో తీసి ఉన్నతాధికారులకు …
-
ప్రకాశం జిల్లా(Prakasam District) యర్రగొండపాలెంలోని టీడీపీ కార్యాలయం(TDP office) వద్ద డ్రోన్(Drone) కలకలం సృష్టించింది. నవీన్ అనే యువకుడు వైసీపీ బ్యాండెడ్ చేతికి పెట్టుకుని మినీ డ్రోన్ కెమెరా ఎగరవేస్తూ హల్ చల్ చేసాడు. ఆ డ్రోన్ తో …
-
ఎన్ డి ఎ కూటమి (NDA Alliance) : ప్రకాశం జిల్లాలో రెండు నిండు ప్రాణాలను ఎన్ డి ఎ కూటమి (NDA Alliance) ఉమ్మడి అభ్యర్థి డా. గొట్టిపాటి లక్ష్మి కాపాడారు. వివరాల్లోకి వెళ్తే… ఎన్. డి. …
- PrakasamAndhra PradeshLatest News
గిద్దలూరు లో డాక్టర్ జె వి నారాయణ ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు
గిద్దలూరు(Giddalur) లో డాక్టర్ జె వి నారాయణ ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా డాక్టర్ జె .వి నారాయణ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ …
-
ప్రకాశం జిల్లా (Prakasam District) : వైసీపీకి గుడ్ బై చెప్పిన కాపు సంఘం ముఖ్య నేతలు.. ప్రకాశం జిల్లా (Prakasam District) గిద్దలూరు వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. నియోజకవర్గ కాపు సంఘం ముఖ్య నాయకులంతా మూకుమ్మడిగా …
-
ప్రకాశం జిల్లా దర్శిలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి (Gottipati Lakshmi) భారీ బహిరంగ సభ నిర్వహించారు. తొలుత ఆమె నియోజకవర్గం లో శంకరాపురం గ్రామం వద్ద టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు, అభిమానులు భారీగా …
-
గిద్దలూరు (Giddalur) టిడిపి జనసేన బిజేపి నాయకులు: రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ- జేఎస్సీ-బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి అని గిద్దలూరు టిడిపి జనసేన బిజేపి నాయకులు తెలియజేశారు, గిద్దలూరు పటణంలోని తెలుగుదేశం పార్టీ …