రేపటి నుంచి కేంద్ర ఎన్నికల పర్యటన

Central election

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం రేపటి నుంచి మూడు రోజులపాటు పర్యటించనుంది&period; చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తో పాటు ఇతర కమిషనర్లు విజయవాడ చేరుకోనున్నారు&period; సీఈసీ బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి&period; ఈ టూర్ లో రాష్ట్రంలోని వివిధ పార్టీలతో సీఈసీ రాజీవ్ కుమార్ బృందం భేటీ కానుంది&period; అనంతరం ఓటర్ల జాబితాలో తప్పిదాలు&comma; ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించనుంది&period; అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతపై జిల్లాల ఎన్నికల అధికారులు&comma; కలెక్టర్లు&comma; ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం&period; సీఎస్&comma; డీజీపీ&comma; వివిధ శాఖల కార్యదర్శులతో సీఈసీ రాజీవ్ కుమార్ భేటీ అవుతారని అధికారులు తెలిపారు&period; సమావేశం పూర్తయ్యాక సీఈసీ బృందం ఢిల్లీకి తిరిగి వెళుతుందని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..