చంద్రబాబుకు ఓటు అడిగే అర్హత లేదు…

Handriniva water

Advertisements

&NewLine;<p>హంద్రీనీవా నీరు కుప్పం నియోజకవర్గ వైపు ఈరోజు దూసుకువస్తుంది&period; కుప్పం అభివృద్ధి వైస్సార్సీపీ నె చేస్తుంది&period; ఎంపీ రెడ్డప్ప గత సంవత్సరం ఇచ్చిన హామీలను ఎన్నికల లోపు నెరవేర్చి ఓటు అడుగుతామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి&period; ఈ రోజు కుప్పం చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో హంద్రీనీవాను విడుదల చేసి మేము ఎన్నికలకు పోతామని ఎంపీ రెడ్డప్ప తెలిపారు&period; 35 సంవత్సరాల ఎమ్మెల్యే చంద్రబాబు చేయని అభివృద్ధి మేము చేశామని తెలిపారు&period; ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్&comma; ఎంపీగా నన్ను గెలిపించాలని ప్రజలకు తెలిపారు&period; 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకి సాగు మరియు త్రాగునీరు ఇవ్వలేకపోయినా చంద్రబాబునాయుడుకు ఓటు అడిగే అర్హత లేదని ఎద్దేవా చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.