Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh గందరగోళంగా మారిన సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు…

గందరగోళంగా మారిన సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు…

by Prakash
Pithapuram MLA Pendam Dorababu

గోదావరి జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు గందరగోళంగా మారుతుంది. కార్యకర్తలు, అభిమానుల అభీష్టం మేరకే పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల బరిలో ఖచ్చితంగా ఉండాలని పెండం దొరబాబును కార్యకర్తలు కోరుతున్నారు. ఆ విషయమై పెండెం దొరబాబు హైదరాబాద్ కు వెళ్లారు. అది ఆలా ఉండగా ఎమ్మెల్యే దొరబాబు బంధువులు జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లారు. తాను 100 శాతం పోటీ చేస్తామని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని క్యాడర్ కి హామీ ఇచ్చినట్లు సమాచారం అందింది. అధికార వైసిపి లిస్ట్ ప్రకటించిన తర్వాత దొరబాబు తన కార్యచరణ ప్రకటించనున్నారు. జనసేన నుండి పిఠాపురం బరిలోకి దిగేందుకు దొరబాబు ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం అందింది.

Advertisements

You may also like

Our Visitor

014051
Total views : 78866

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.