230
NTR జిల్లా జగ్గయ్యపేట నియోజక వర్గం జాతీయ రహదారి 65 మీద హైదరాబాదు నుండి విజయవాడ వైపు ప్రయానిస్తున్న కారు, ముళ్ళపాడు ప్లే ఓవర్ బ్రిడ్జి వద్ద అదుపు తప్పి, హైవే మీద డివైడర్ ఎలక్ట్రికల్ పోల్ కు ఢీకొంది. ప్రమాద ఘటన లో కారు లోని యువతి మృతి చెందింది. కారు ఎలక్ట్రికల్ పోల్ ను ఢీ కొట్టడం తో మంటలు వ్యాపించాయి. క్షతగాత్రులను నందిగామ ఆస్పత్రికి తరలించారు.






Total views : 78784