కళ్యాణదుర్గంలో కరువు బృందం పర్యటన…

Drought team visit to Kalyanadurgam

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా అంటేనే కరువుకు నిలయంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రసిద్ది&period; అలాంటి జిల్లాలో రైతులు వేసిన పంటలు చేతికందక పెట్టిన పెట్టుబడులు చేతికి రాక ప్రతి సంవత్సరం పెట్టుబడులు నెత్తిన మోస్తూ చివరికి అప్పులు మిగులుతున్నాయే తప్ప ఆదాయం మిగిలిన దాఖలాలు లేవు&period; ప్రతి సంవత్సరమూ రాను రాను పంటలు వేసే రైతులు తగ్గిపోయి వేల హెక్టార్ల భూములు ఖాళీగా కనపడుతున్నాయి&period; ఈ సంవత్సరం జిల్లాలోని అన్ని మండలాలు కరువున పడితే కేవలం 43 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది&period; కరువు మండలాలుగా గుర్తించిన కుడా రైతులకు ఏవిధమైన ఉపయోగం లేదని వాపోతున్నారు&period; ఇప్పుడు కేంద్రం నుంచి కరువు బృందం కళ్యాణదుర్గంలో పర్యటించారు&period; అధికారులు చెప్పిన సమాచారం కేంద్రానికి నివేదిస్తామని కరువు బృందం ప్రకటించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్