కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం…

Challa Vamsichand Reddy

Advertisements

&NewLine;<p>పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి పదవిని ఇచ్చిందని మహబూబ్ నగర్ లోక్ సభ స్థానాన్ని గెలిపించుకునేందుకు ఇంచార్జి బాధ్యత ముఖ్యమంత్రికి ఇచ్చిందని ఢిల్లీలో రేవంత్ రెడ్డి పరపతి నిరూపించుకోవాలంటే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సి డబ్ల్యూ సి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీ చంద్ రెడ్డి అన్నారు&period; మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది&period; ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి&comma; అనిరుద్ రెడ్డి&comma; కసిరెడ్డి నారాయణరెడ్డి&comma; వాకిట శ్రీహరి&comma; నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన బల్మూరు వెంకట్&comma; పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా గుర్తించి పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం జరిగిందని రానున్న లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలంటే మన బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరపతిని ఢిల్లీలో నిరూపించుకునే విధంగా పాలమూరు ప్రజలు అత్యధిక మెజారిటీతో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని గెలిపించాలని అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ముందుండి అందర్నీ గెలిపించుకుంటామని ఆయన అన్నారు&period; మరోవైపు జడ్చర్ల నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని మరో రెండు మూడు రోజుల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తో పాటు తాను కూడా కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ప్రణాళిక రూపొందించి జడ్చర్లకు రింగు రోడ్డును తీసుకువస్తామని నియోజకవర్గ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్