ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం..

Attempt Suicide

Advertisements

&NewLine;<p>సీపీఎస్ రద్దు చేయలేదన్న బాధతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు&period; ఉపాధ్యాయుడిని ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలియజేశారు&period; తన చావుకు సీఎం జగనే కారణమని ఐదు పేజీల లేఖ రాసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు&period; లేఖలో సీఎం జగన్ ఉపాధ్యాయులను మోసం చేశారంటూ&comma; సీపీఎస్ రద్దు చేయాలంటూ&comma; 5 వ తేదీకల్లా జీతాలు ఇవ్వడమే తన చివరి కోరిక అంటూ లేఖలో వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.