వైఎస్ రాజశేఖర్ రెడ్డి నూతన విగ్రహం ప్రారంభోత్సవం

MLA Anil Kumar

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా పలమనేరు&comma; పలమనేరు నియోజకవర్గం లో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు&period; గంగవరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నూతన విగ్రహం ప్రారంభోత్సవం చేసిన మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి&period; సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిప్యూటీ సీఎం అంజద్ భాష మినిస్టర్ గుమ్మనూరు జయరాం నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు&period; గంగవరం నుండి పలమనేరు వరకు బస్సు యాత్ర ప్రారంభమైంది ఈ బస్సు యాత్రలో భారీగా తరలివచ్చిన జనం&period; నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు భార్య రెండు పర్సెంట్ అని చెప్పింది రెండు పర్సెంట్ అంటే 4 వేల కోట్లు రైతు పాలు పిండి చెమటోడ్చి నీ డైరీ కి పాలు పోస్తే రైతులు కూడా నువ్వు మోసం చేశావు అంటూ నెల్లూరు అనిల్ కుమార్ మాట్లాడాడు&comma; అదేవిధంగా ఇంకో మహానుభావుడు ఉండాడు దత్తపుత్రుడు అతను ఈడేం పీకలేడు కానీ పక్క రాష్ట్రంలో పీకుతామని పోయాడో ఆడ ఎనిమిది సీట్లు నిలబడితే 350 ఓట్లు కూడా పడలేదు ఈ దత్తపుత్రుడు మమ్మల్ని ఏమో చేసేస్తాడంట అంటూ స్వెటర్ వెసాడు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ ప్రజలకు కాసం సేపు ఊపు తెప్పించాడు అనిల్ కుమార్ కూడా కాసేపు దద్దరిలే మాటలు మాట్లాడాడు&comma; డిప్యూటీ సీఎం మాట్లాడుతూ చంద్రబాబు పైన రాధాకృష్ణ పైన దద్దరిలే మాటలు మాట్లాడాడు నీ బిడ్డలు మాత్రము ఫారిన్లో చదువుకోవచ్చు అదే పేద పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో ట్యాబ్ ఇస్తే పిల్లలకు ట్యాబ్ లు ఇచ్చే చెడిపేస్తా ఉండారని లేనిపోని నిందలంతా వేస్తావా అసలు నువ్వు మనిషేనా అంటూ నారాయణస్వామి మాట్లా డి నారు&comma; ఈసారి మీరు వేసే ప్రతి ఓటు జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడతాడు ప్రతి ఒక్కరు నోటి నుంచి అదే మాట ప్రజలకు చెప్పారు జై జగన్ జై జగన్ ఈసారి ఓటు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సిపి పార్టీకే ఓటు వేయాలని మళ్ళీ మీరు సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చూడాలని కోరుకుంటున్నాను అని మీకందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను అంటూ ప్రతి ఒక్క నాయకుడు ప్రజలకి విన్నవించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.