శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం…

srisailam employees transfer

Advertisements

&NewLine;<p>శ్రీశైలం దేవస్థానంలో 38 మంది సిబ్బందికి అంతర్గత బదిలీలు&period; ఈవోగా బాధ్యత చేపట్టిన తర్వాత మొదటిసారి 38 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఈవో పెద్దిరాజు&period; ఈ బదిలీలలో 6 మంది ఏఈవో స్థాయి అధికారులు&period; పరిపాలన సౌలభ్యం కోసం బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఈవో పెద్దిరాజు&period; పర్యవేక్షకుడు మల్లికార్జునరెడ్డికి ఏఈఓగా పదోన్నతి కల్పిస్తూ విధులు కేటాయింపు&period; 24 గంటల్లో వారికి కేటాయించిన విధుల్లో రిపోర్టు చేయాలని ఈవో ఆదేశాలు&period; ఈరోజు&comma;రెపట్లో మరికొంతమంది ఉద్యోగులను బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.