అర్ధరాత్రి పోలేరమ్మ గుడిలో దొంగల బీభత్సం

Midnight thieves in the temple

Advertisements

&NewLine;<p>బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి దోంగలు అలజడి చేసారు&period; కంకటపాలెం గ్రామం పోలేరమ్మ దేవస్థానంలో రాత్రి అమ్మవారి నగలు&comma; హుండీ అపహరణకు గురయ్యాయి&period; గుడిలోని ఏ సామాగ్రిని వదలకుండా మొత్తం దోచుకున్నారు దొంగలు&period; సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పనిచేయడం లేదని తెలుసుకొని ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు పోలీసులు&period; దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.