వేములవాడలో రోడ్డు ప్రమాదం…

Road accident.jpg

Advertisements

&NewLine;<p>రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డు &lpar;ఎన్ఐసీ ఆఫీస్&rpar; వద్ద సోమవారం కారు బోల్తా కొట్టింది&period; కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి&period; లారీ కారును ఓవర్ టేక్ చేయడంతో కారు బోల్తా కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు&period; గాయపడ్డ వారు గంగాధరకు చెందిన వారిగా గుర్తించారు&period; ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు&period; ఘటన స్థలానికి పట్టణ సీఐ కరుణాకర్ చేరుకుని దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.