వేములవాడలో రోడ్డు ప్రమాదం…

Road accident.jpg

Advertisements

&NewLine;<p>రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డు &lpar;ఎన్ఐసీ ఆఫీస్&rpar; వద్ద సోమవారం కారు బోల్తా కొట్టింది&period; కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి&period; లారీ కారును ఓవర్ టేక్ చేయడంతో కారు బోల్తా కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు&period; గాయపడ్డ వారు గంగాధరకు చెందిన వారిగా గుర్తించారు&period; ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు&period; ఘటన స్థలానికి పట్టణ సీఐ కరుణాకర్ చేరుకుని దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.