వైసీపీ ప్రభుత్వంపై నరేంద్ర విమర్శలు..!

Dulipalla Narendra

Advertisements

&NewLine;<p>వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దూళిపాళ్ళ నరేంద్ర తీవ్ర స్తాయిలో విమర్శలు చేశారు&period; సజ్జల డైరెక్షన్ లోనే సంగం డైరీని దెబ్బతీయాలని చూస్తున్నారు&period; పోలీసులు వైసీపీ ప్రైవేటు సైన్యంగా పనిచేస్తున్నారు అనీ మండిపడ్డారు&period; ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదనీ&comma; సంగం డైరీ రైతుల చేత&comma; రైతుల కొరకు&comma; రైతుల భాగస్వామ్యంతో నడిచే సంస్ధ అని అన్నారు&period; సంగం డైరీలో రాజకీయాలు ఉండవని పాడి రైతులంతా మాకు సమానమే అనీ తెలిపారు&period; రైతుల ముసుగులో కిరాయి మూకలు సంగండైరీలో విధ్వంసం సృష్టించాలన్న ప్రయత్నం చేశారనీ&comma; సంగం డైరీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు&period; టీడీపీ తరపున క్రియాశీలకంగా పనిచేసేవారిని టార్గెట్ గా చేసుకొని కేసులు పెట్టారని తెలిపారు&period; సంగం డైరీ పుట్టుక పాడి రైతుల ఆత్మగౌరవం నుంచి వచ్చిందని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..