ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డికి నిరసన సెగ

Advertisements

&NewLine;<p>నారాయణపేట జిల్లా మాగనూరు మండలం ముడుమల్ గ్రామంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కి నిరసన సెగ తగిలింది&period; రామ్మోహన్‌రెడ్డి ప్రచారాన్ని మహిళలు అడ్డుకున్నారు&period; తమ గ్రామం కృష్ణానదికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా తాగునీటి సరఫరా లేదని గ్రామస్తులు అడ్డుకున్నారు&period; దీంతో ఎమ్మెల్యే చిట్టెం ప్రచారం అర్ధాతరంగా ముగించి వెళ్లిపోయారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్