హాస్టల్లో సౌకర్యాలు కల్పించాలంటూ రోడ్డెక్కిన విద్యార్థినులు..

Student strike

Advertisements

&NewLine;<p>నిజాం కాలేజీలో విద్యార్థినులు తరగతులు బహిస్కరించి రోడ్డుపైన నిరసనకు దిగారు&period; నిజాం కాలేజ్ హాస్టల్ లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాం&period; సమస్యల పరిష్కరించాలని ప్రిన్సిపాల్ భీమా నాయక్ ని అడిగితే పరిష్కరించడం లేదు&period; ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లినా మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేసారు&period; ఒక్క బెడ్ పై ముగ్గురు విద్యార్థులు ఉండాలంటే ఎలా అంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు&period; వెంటనే ప్రిన్సిపాల్ స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలని ఆందోళన వ్యక్తం చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‎ప్రెస్‎లో అగ్నిప్రమాదం..

మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..

మిస్టర్ మోదీ… దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది..