Medak

బస్సు డ్రైవర్‌పై దాడి…

<p>టీఎస్ఆర్టీసీ ఉద్యోగులపై దాడులకు దిగితే సహించేది లేదని టీఎస్ఆర్టీసీ à°Žà°‚à°¡à±€ సజ్జనార్ హెచ్చరించారు&period; సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం à°“ బైకర్… ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనకు సంబంధించి సజ్జనార్ స్పందించారు&period; à°ˆ…

Read more

ప్రోటోకాల్ పేరుతో ఇరు వర్గాల నాయకుల మధ్య వివాదం..

<p>సదాశివపేట మండల మరియు పట్టణ ప్రజలకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మరియు కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి ప్రోటోకాల్ పేరుతో రెండు వర్గాల నాయకుల…

Read more

బీజేపీని తొలగించండి దేశాన్ని రక్షించండి..

<p>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడా వెంకటరెడ్డి మాట్లాడారు&period; బీజేపీ హటావో దేశ్ à°•à°¿ బచావో నినాదంతో ఇండియా కూటమిలో భాగస్వామ్యమయి ఉన్నామని తెలిపారు&period; బీజేపీ అక్షింతల పేరిట రాముడిని రాజకీయం చేయడాన్ని…

Read more

సాదాసీదాగా కొనసాగిన సర్వసభ్య సమావేశం…

<p>పార్టీలకతీతంగా జిల్లాను అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మాణిక్యరావు&comma; సునీత లక్ష్మారెడ్డి&comma; చింతా ప్రభాకర్ లు అన్నారు&period; కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా కొనసాగింది&period; సంగారెడ్డిలోని…

Read more

కబ్జాకు గురవుతున్న అటవీ భూమి… పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు

<p>మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం నాగ్సన్ పల్లి గ్రామ శివారులోని 93 సర్వే నంబర్ లో à°—à°² 20 ఎకరాల అటవీ భూమి ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కబ్జాకు గురైందని గ్రామ సర్పంచ్&comma; ఉప సర్పంచ్&comma; గ్రామస్తులు ఆరోపించారు&period; 30…

Read more

గీతం యూనివర్సిటీలో విద్యార్థిని మృతి..

<p>సంగారెడ్డి జిల్లా&period;&period; పటాన్ చేరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీ లో ఐదవ అంతస్తు నుండి à°•à°¿à°‚à°¦ పడి రేణు శ్రీ &lpar;18&rpar; అనే బిటెక్ విద్యార్థిని మృతి చెందింది&period; యూనివర్సిటీలో జాయిన్ అయ్యి మూడు నెలల్లోనే విద్యార్థిని ఆత్మ హత్య…

Read more

అత్తను చంపిన అల్లుడు…

<p>సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ పద్మారావు కాలనీ లో à°ˆ దారుణ సంఘటన చోటు చేసుకుంది&period; రుద్రారంకు చెందిన సాయిబాబాకు ఇస్నాపూర్ పద్మారావు నగర్ లోని శాంతమ్మ కూతురు సత్యవతికి 2021 జనవరిలో వివాహం‌ జరిగింది&period; భార్యభర్తల మధ్య…

Read more

ప్రజల వద్దకే ప్రభుత్వం….

<p>సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించారు&period; మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు&period; à°ˆ కార్యక్రమంలో లబ్ధిదారుల నుండి ప్రజాపాలన&comma; అభయహస్తం దరఖాస్తులను స్వికరించిన…

Read more

ఎల్ఐసి ఉద్యోగుల నిరసన..!

<p>తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్ఐసి కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఎల్ఐసి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు&period; సంవత్సర కాలానికి పైగా తమ డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతున్న మేనేజ్మెంట్…

Read more

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..

<p>సంఘ సేవకురాలు మరియు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలను హుస్నాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా సావిత్రి భాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు&period; కార్యక్రమంలో ముఖ్య…

Read more