సమ్మెలో పాల్గొన్న చిన్నారులు…

The children who participated in the strike...

Advertisements

&NewLine;<p>మార్కాపురం లో అంగన్వాడి కార్యకర్తలు&comma; ఆయాలు చేస్తున్న 9 వ రోజు సమ్మెలో అంగన్వాడి కార్యకర్తలకు వారి పిల్లలు సమ్మెలో పాల్గొని తల్లులకు సంఘీభావ తెలిపారు&period; తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు&period; అనంతరం పట్టణంలో అంగన్వాడి కార్యకర్తలు&comma; అయాలు జోలే పట్టి అన్నీ బజార్లలో భిక్షాటన చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ ఆవేదన అర్థం చేసుకోవాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.