ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడిన దొంగలు…

breaking the lock

Advertisements

&NewLine;<p>నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో తాళం వేసిన ఇంట్లో తెల్లవారుజామున దొంగలు చోరీకి పాల్పడ్డారు&period; భార్యాభర్తలు ఇంటికి తాళం వేసి తీర్థయాత్రలకు వెళ్లారు&period; విషయం గమనించిన దొంగలు ప్రధాన రహదారిపై ఉన్న ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు&period; ఇంటి యజమానులు వస్తే ఇంట్లో ఎంత నగదు&comma; బంగారం అపహరణకు గురైందని విషయం తేలనుంది&period; ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ..

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో చోరీ కలకలం..

ఢిల్లీ మాల్వీయనగర్లో భారీ అగ్నిప్రమాదం.