రాష్ట్రంలో అరాచకపాలనకు స్వస్తి పలికి ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతుందని బాపట్ల నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్ధి వేగేశ్న నరేంద్ర వర్మ (Vegesana Narendra Varma) ఆశాభావం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వంలో ఆంధ్రరాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. బాపట్ల నియోజకవర్గంలో గత ఐదేళ్లలో ఎక్కడ అభివృధ్ధి జరగలేదని, అవినీతి మయం ఎక్కువైందని దుయ్యబట్టారు. తనకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ప్రజలకు ఎంఎల్ఏ గా కాకుండా… సేవకుడిగా పనిచేస్తానన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి తరుపున అత్యధిక మెజారిటీతో బాపట్ల నియోజకవర్గంలో గెలిచి తమ ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని అభివృధ్ధి పథంలో నడిపిస్తామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి