Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh గుంటూరు జిల్లా తాడేపల్లి కే ఎల్ యు లో హైకోర్టు జడ్జి కామెంట్స్

గుంటూరు జిల్లా తాడేపల్లి కే ఎల్ యు లో హైకోర్టు జడ్జి కామెంట్స్

by Rama
KL University

కె ఎల్ యూనివర్సిటీ (KL University) క్యాంపస్ ప్లేసెమెంట్స్ సక్సెస్ మీట్ లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ … విద్యార్థులకు 100% ప్లేస్మెంట్ కల్పించను ఘనత కేఎల్యు దే అని అన్నారు ఈ సందర్భంగా కేయూ విసి అటు విద్యార్థులను అభినందించిన జస్టిస్ .
3700 మందికి ఉద్యోగాలు…
40 అంతర్జాతీయ ఉద్యోగాలు…
129 అంతర్జాతీయ ఇంటర్న్‌ షిప్‌లు..

విద్యార్థులకు అత్యుత్తమ విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధి కూడా అత్యవసరమని తద్వారానే అత్యధిక ప్యాకేజీలతో ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ స్పష్టం చేశారు. వడ్డేశ్వరంలోని కె ఎల్ యూనివర్సిటీ క్యాంపస్ లో శనివారం నిర్వహించిన క్యాంపస్ ప్లేసెమెంట్స్ సక్సెస్ మీట్ లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తల్లి తండ్రుల ఆశయాలను నిలబెట్టేలా విద్యార్థులు ప్లేసెమెంట్స్ సాధించడం గర్వకారణమని కొనియాడారు. సాంకేతిక విద్యా విధానంలో సృజనత్మాకత, పరిశోధన సరళి అవసరమని, నాణ్యమైన విద్యా విధానం విద్యార్థులకు అందుబాటులో ఉండటం సంతోషకరమని అన్నారు. కె ఎల్ యూనివర్సిటీ లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని, ప్రపంచ స్థాయి మౌళిక వసతులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..
    జిందాల్ ప్లాంట్ ఏర్పాటు వ్యయం, నిర్వహణ తీరుపై ప్లాంట్ ప్రతినిధులను, అధికారులను రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, యూనిట్ విక్రయ ఛార్జీల వివరాలను ఆయనకు ప్రతినిధులు వివరించారు. కాకినాడ…
  • అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..
    రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సంబంధించి మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా యోగాంధ్ర 2026పై తలపెట్టిన కార్యక్రమాలపై అధికారులు ప్రజెంటేషన్…
  • చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం…
    అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఏడీసీ అధికారులు,…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

019131
Total views : 89954

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.