రాష్ట్రంలో అరాచకపాలనకు స్వస్తి పలికి ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతుందని బాపట్ల నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్ధి వేగేశ్న నరేంద్ర వర్మ (Vegesana Narendra Varma) ఆశాభావం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వంలో ఆంధ్రరాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. బాపట్ల నియోజకవర్గంలో గత ఐదేళ్లలో ఎక్కడ అభివృధ్ధి జరగలేదని, అవినీతి మయం ఎక్కువైందని దుయ్యబట్టారు. తనకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ప్రజలకు ఎంఎల్ఏ గా కాకుండా… సేవకుడిగా పనిచేస్తానన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి తరుపున అత్యధిక మెజారిటీతో బాపట్ల నియోజకవర్గంలో గెలిచి తమ ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని అభివృధ్ధి పథంలో నడిపిస్తామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, విడుదలపై అధికారులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి…
- అమరావతిలో వేగంగా కొనసాగుతున్న నిర్మాణ పనులు.అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ను పరిశీలించిన అనంతరం మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్యే టవర్లు దాదాపు పూర్తయ్యాయని, వారం రోజుల్లో వాటిని జీఏడీకి అప్పగిస్తామని…
- కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట హవల్దార్ నిరసన.కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నేవీలో పనిచేస్తున్న హవల్దార్ నిరసనకు దిగారు. తనకు ప్రభుత్వం కేటాయించిన మూడు ఎకరాల పొలం విషయంలో ఇద్దరు వ్యక్తులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. కర్నూలు నగరానికి చెందిన ఏ. విజయ్…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 74521