రాష్ట్రంలో అరాచకపాలనకు స్వస్తి పలికి ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతుందని బాపట్ల నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్ధి వేగేశ్న నరేంద్ర వర్మ (Vegesana Narendra Varma) ఆశాభావం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వంలో ఆంధ్రరాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. బాపట్ల నియోజకవర్గంలో గత ఐదేళ్లలో ఎక్కడ అభివృధ్ధి జరగలేదని, అవినీతి మయం ఎక్కువైందని దుయ్యబట్టారు. తనకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ప్రజలకు ఎంఎల్ఏ గా కాకుండా… సేవకుడిగా పనిచేస్తానన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి తరుపున అత్యధిక మెజారిటీతో బాపట్ల నియోజకవర్గంలో గెలిచి తమ ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని అభివృధ్ధి పథంలో నడిపిస్తామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
- దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి విదేశీ పర్యటన కొనసాగుతోంది. దక్షిణ కొరియా పర్యటనలో దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. మొదట ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీఈఓ హంగ్ జూ జియోన్,హ్యుందాయ్ మోబిస్ తోనూ…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 196499