ప్రజలకు సహాయ పడే వారికే మీ ఓటు…

Meda Vijaya Shekhar Reddy who donated rice and essential commodities

Advertisements

&NewLine;<p>పారిశుద్ధ్య కార్మికులకు సంక్రాంతి కానుక గా నిత్యవసర సరుకులను తెలుగుదేశం పార్టీ నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి అందించారు&period; అన్నమయ్య జిల్లా రాజంపేట బైపాస్ రోడ్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మేడా విజయ శేఖర్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం మరియు నిత్యావసర సరుకులను అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు&period; ప్రజలకు అన్ని విధాలా సహాయపడే వారికి ఓటేసి గెలిపించాలని&comma; ప్రజలకు అనుకూలంగా ఉన్న వ్యక్తి మళ్లీ ఎమ్మెల్యేగా తిరిగి రావాలని&comma; అన్నమయ్య జిల్లాను రాజంపేటకు తరలించాలని&comma; మెడికల్ కాలేజ్ ని తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..