ప్రైవేట్ ఫైనాన్స్ ఒత్తిడికి యువకుడు బలి..

Suicide by hanging

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రైవేట్ ఫైనాన్స్ ఒత్తిడికి యువకుడు బలి అయిన సంఘటన ఆదివారం ఉదయం తాడేపల్లిగూడెం సిపాయిపేటలో చోటుచేసుకుంది&comma; తాడేపల్లిగూడెం సిపాయిపేట రోడ్ నెంబర్ ఫైవ్ లో మృతుడు ముత్యాల పవన్&lpar;27&rpar; 2022 సంవత్సరంలో షిఫ్ట్ డిజైర్ కారు ను ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేశాడు&comma; గత రెండు నెలలుగా కిరాయిలు లేకపోవడంతో ఫైనాన్సు చెల్లించలేకపోయాడు&comma; దీంతో పవన్ను తీవ్ర ఒత్తిడికి ఫైనాన్స్ కంపెనీ గురి చేయడంతో ఉదయం ఆరు గంటలకి ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని మృతి చెందాడు&period;లోపల నుంచి ఎంతటికీ రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి తలుపు బద్దలు కొట్టడంతో కొడుకు ఉరివేసుకొని విగత జీవిగా కనిపించాడు&period; సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..