Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Andhra Pradesh ప్రజలను భయపెట్టి పాలన సాగిస్తున్న జగన్…

ప్రజలను భయపెట్టి పాలన సాగిస్తున్న జగన్…

by Prakash
Alapati second day hike

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను భయపెట్టి జగన్ పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు గ్రామం నుంచి తన రెండో రోజు పాదయాత్ర ప్రారంభించారు. ఓట్ల కోసం నా ఎస్సీ, నా ఎస్టీ, నాబీసీ, నా మైనార్టీ అంటూ ప్రేమ కురిపించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గాలన్నింటినీ జగన్ మోసం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని 33 వేల మందిపై దాడులు జరిగాయని ఆరోపించారు. జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆయన ను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

Advertisements

You may also like

Our Visitor

027419
Total views : 152081

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.