ఘనంగా చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం…

Chowdeshwari Goddess Panchama Jyotula Sobhayatra

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని నేసే పేటలో వెలసిన చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల శోభాయాత్ర శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభించారు&period; ముందుగా అమ్మవారికి పంచామృతా&comma; కుంకుమార్చనలు చేపట్టి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు&period; పంచమ జ్యోతులను తలపై ఎత్తుకొని పురవీధుల్లో అమ్మవారి పాటలు పాడుతూ శోభాయాత్ర నిర్వహించారు&period; పంచమ జ్యోతుల శోభాయాత్రను తిలకించుటకు ప్రజలు తండోప తండాలుగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..