మందమర్రిలో తీవ్ర విషాదం..

suicide

Advertisements

&NewLine;<p>మందమర్రిలో విషాదం నెలకొంది&period; తల్లీకూతుర్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది&period; చెన్నై నుంచి వలస వచ్చిన మురుగన్- ధనలక్ష్మి దంపతులు ఇక్కడ పాపడాలు&comma; చెకోడీలు తయారు చేసి విక్రయించడం చేస్తున్నారు&period; వ్యాపార పని నిమిత్తం మురుగన్ బయటకు వెళ్లిన తర్వాత అర్థరాత్రి సమయంలో ధనలక్ష్మి&comma; కూతురు జీవని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు&period; కొడుకు సిద్దు ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నప్పటికీ గమనించలేదు&period; ఉదయం లేచి చూసేసరికి అక్క&comma;తల్లి శవాలుగా కనిపించడంతో షాక్ కి గురయ్యాడు&period; కొంతసేపటికి తేరుకొని బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చిచూసేసరికి విషయం వెలుగులోకి వచ్చింది&period; వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే మురుగన్ రాత్రి నుండి ఇంటికి రాకపోవడం&comma; అతని సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మురుగన్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్