ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి ఎంపికపై తీవ్ర అసంతృప్తి…

Meeting of MPP, Sarpanch, MPTC Councillor

Advertisements

&NewLine;<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ కొత్త అభ్యర్థి పై నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు&period; స్థానిక ఎంపీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎంపీపీ&comma; సర్పంచ్&comma; ఎంపీటీసీ కౌన్సిలర్ ల సమావేశం నిర్వహించారు&period; అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి కానీ తన కుమారుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డికి కానీ టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేసారు&period; కానీ పార్టీ లో ఎక్కడ తిరగని మాచని వెంకటేష్ ను ప్రకటించడం సరికాదని&comma; తనకు ఏ మాత్రం తాము మద్దతు ఇవ్వము అన్నారు&period; కాబట్టి ఈ మాచని వెంకటేష్ నిర్ణయం పై అధిష్టానం మరోసారి పునరాలోచించాలని వారు కోరారు&period; లేని పక్షంలో నియోజకవర్గంలోని నాయకులు అంత కలిసి అధిష్టానం దగ్గరకు వెళ్లి కూర్చుంటామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..

కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..