అధికారంలోకి రావడానికి అబద్ధపు హామీలు…

Concern of oil farm farmers

Advertisements

&NewLine;<p>2019లో ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అధికారంలోకి రావడానికి మోసపూరితమైన హామీలు ఇచ్చి మెట్ట ప్రాంత రైతులను నిలువునా దగా చేశారని పశ్చిమ ఆయిల్ ఫామ్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; సీఎం జగన్ హామీలలో స్థిరమైన మద్దతు ధర కల్పించలేకపోవడం&comma; ఫ్యాక్టరీలలో పాత యంత్రాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి&comma; తక్కువ ధరకు ఎరువులు ఇస్తానని&comma; సబ్సిడీ మీద డ్రిప్పులు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నేరవేర్చలేదని రైతులు ఆరోపణలు చేస్తున్నారు&period; ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి స్పందించి ఆయిల్ ఫామ్ కు టన్నుకు 18000 గిట్టుబాటు ధర కల్పించాలని పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రైతులు కోరుతున్నారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..