ప్రజలు ఏది కోరుకుంటే అదే చేస్తాను…

Minister Dharmana Prasada Rao

Advertisements

&NewLine;<p>ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు&period; ఎన్నికల్లో పోటీపై మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి&period; ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు&period; 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశానని&period;&period; ఇప్పుడు రెస్ట్ తీసుకుంటానని సీఎం జగన్‌కు వివరించినట్లు తెలిపారు&period; రాజకీయాల్లో విసిగిపోయానన్నారు&period; పార్టీ కోసం తప్పకుండా పోటీ చేయాలని సీఎం జగన్ కోరుతున్నారని&period;&period; అయితే పార్టీ వ్యవహారాలు చూసుకుంటానని సీఎం‌కు చెప్పానన్నారు&period; అయితే అందుకు ముఖ్యమంత్రి ఒప్పుకోవడం లేదన్నారు&period; ప్రజలు ఏది కోరుకుంటే అదే చేస్తానని&period;&period; ప్రజలు వద్దనుకుంటే పోటీ చేయానని మంత్రి ధర్మాన తేల్చి చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..

కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..