విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి….

electric shock

Advertisements

&NewLine;<p>బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామానికి చెందిన పత్తిరెడ్డి నాగార్జునరెడ్డి &lpar;27&rpar; తన పొలానికి నీరు కట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు&period; మృతుడు నాగార్జున వాలంటీర్ గా విధులు నిర్వహిస్తునట్లు గ్రామస్తులు తెలిపారు&period; సమాచారం అందుకున్న బేస్తవారిపేట ఎస్సై బి నరసింహారావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!