అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

RTC bus

Advertisements

&NewLine;<p>కృష్ణా జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది&period; ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది&period; పంట బోదిలోకి దూసుకుపోయింది&period; చల్లపల్లి మండలం మేకవారిపాలెం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది&period; ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు&period; వారిలో పలువురు గాయపడ్డారు&period; క్షతగాత్రులను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; ఇదే ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు&period; తరచూ ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకున్నా ఎందుకు ఇదే ప్రాంతంలో జరగుతున్నాయన్న దానిపై అధికారులు ఆరా తీయలేకపోతున్నారని విమర్శిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.