మేడిగడ్డపై విజిలెన్స్ సంచలన నివేదిక..

Revanth Reddy

Advertisements

&NewLine;<p>మేడిగడ్డపై తెలంగాణ విజిలెన్స్ సంచలన నివేదిక ఇచ్చింది&period; ఇప్పటికే విజిలెన్స్ నివేదిక సిఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరింది&period; మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీగా స్కామ్ జరిగిందని నివేదిక తేల్చి చెప్పింది&period; దాదాపు 3 వేల 200 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం అయిందని మండిపడింది&period;&period; నిర్మాణంలో భాగస్వాములంతా దోషులేనని విజిలెన్స్ తెలిపింది&period; వరదల గురించి అంచనా వేయకుండానే డిజైన్ చేశారని ఆరోపించింది&period; అయితే మేడిగడ్డ బ్యారేజ్ అకస్మాత్తుగా కుంగలేదని విజిలెన్స్ తన నివేదికలో స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..