నీలాద్రి ఆలయంలో శివుడికి ప్రత్యేక అభిషేకాలు..

shiva temple

Advertisements

&NewLine;<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కార్తీక మాసం చివరి సోమవారం&comma; మాస శివరాత్రి కావడంతో పెనుబల్లి మండలం నీలాద్రీ ఆలయంలో శివుడిని దర్శించుకుని అభిషేకాలు చేసేందుకు భక్తులు రద్దీ పెరిగింది&period; తెల్లవారుజాము నుంచి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేశారు&period; భక్తుల సౌకర్యం ఆలయ ఈవో వెంకటరమణ అన్ని ఏర్పాట్లు చేశారు&period; స్వామివారిని దర్శించుకునెందుకు మార్కెట్లో ఏర్పాటుచేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..