latest news

తీవ్రంగా నష్టపోయిన రైతులు

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గo లో మిచౌంగ్ తుఫాను తీరం దాటినప్పటి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో పలు కాలనీలు&comma; రహదారులు నీట మునిగాయి&period; భారీ వృక్షాలు సైతం ఈదురు గాలులకు నేలకొరగడం వల్ల…

Read more

మరోసారి అమెరికాలో కాల్పుల కలకలం

<p>అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది&period; లాస్ వెగాస్‌లో à°“ దుండగుడు జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు&period; మరొకరి పరిస్థితి విషమంగా ఉందని&comma; స్థానిక హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని స్థానిక పోలీసులు వెల్లడించారు&period; బుధవారం లాస్ వెగాస్…

Read more

ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు – అశ్వినీ వైష్ణవ్

<p>వైజాగ్‌లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు కావాల్సిన భూమిని ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఇవ్వలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు&period; దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు సంబంధించి టీడీపీ ఎంపీ…

Read more

త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు..!

<p>తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టిపెట్టింది&period; సర్పంచుల పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 31à°¨ ముగియనుంది&period; దీంతో జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహించే అవకాశాలున్నాయి&period; ఇందుకు సంబంధించి సర్పంచులు&comma; వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాలతో…

Read more

గని కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం..

<p>ఈనెల 27à°¨ జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ ను గెలిపిస్తే సింగరేణి సంస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కార్మికులను కోరారు&period; à°ˆ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ…

Read more

కేసీఆర్ ను కలిసిన గ్రామస్తులు..

<p>కేసీఅర్ ను కలవడానికి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రానికి కేసీఅర్ సొంత గ్రామమైన చింతమడక గ్రామస్తులు తొమ్మిది బస్సులలో సుమారు 540 మంది గ్రామస్తులు కేసీఅర్ ఫార్మ్ హౌస్ కు చేరుకున్నారు&period; కేసీఅర్ ను కలవడానికి వచ్చిన గ్రామస్తులను…

Read more

వరద బాధితులకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సాయం…

<p>రాష్ట్ర పర్యాటక&comma; సంస్కృతిక వ్యవహారాల&comma; యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్&period;కె&period;రోజా ఆధ్వర్యంలోని రోజా చారిటబుల్ ట్రస్ట్ తరపున మంత్రి సోదరులు వై&period; రాంప్రసాద్ అగరంపేట దళిత కాలనీ లో వరద భాదితులకు బుధవారం ఆర్థికసాయం అందజేశారు&period; నిండ్ర…

Read more

రైతులను ఆదుకోవాలన్న మాజీ మంత్రి..

<p>కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో కరగ్రహారం&comma; క్యాంబిల్ పేట&comma; చిన్నకరగ్రహారం&comma; పల్లిపాలెం&comma; నవీన్ మిట్టల్ కాలనీ&comma; మేకవాని పాలెం&comma; తాళ్లపాలెం&comma; మంగినపూడి&comma; తుమ్మలచెరువు&comma; పేద యాదర&comma; à°šà°¿à°¨ యాదర&comma; భోగిరెడ్డిపల్లి&comma; నెలకుర్రు చిన్నాపురం&comma; గ్రామాలలో నీట మునిగి దెబ్బతిన్న వరి&comma;…

Read more

ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు పంపిన రేవంత్ రెడ్డి

<p>తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు&period; ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే à°ˆ కార్యక్రమంలో రేవంత్‌ చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు&period; గురువారం మధ్యాహ్నం జరగనున్న ప్రమాణస్వీకారానికి రావాలని ఏఐసిసి చీఫ్ మల్లిఖార్జున్…

Read more

‘పుష్ప’లో కేశవ పై కేసు నమోదు..

<p>&&num;8216&semi;పుష్ప&&num;8217&semi;లో అల్లు అర్జున్ పక్కన సహాయ నటుడి పాత్ర పోషించిన జగదీశ్ &lpar;కేశవ&rpar; పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది&period; జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సోషల్మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు పాల్పడిన జగదీశ్ను…

Read more