రెచ్చిపోయి దాడికి పాల్పడిన వైసీపీ సభ్యులు

fight between ycp and tdp

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా గురజాలలో వైసీపీ నేతలు దాడి&period; గురజాల పట్టణంలో శ్రీ పాతపాటేశ్వర అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా టీడీపీ నాయకులు ఏర్పాటుచేసిన పాట కచేరీలు పై వైసిపి నాయకులు దాడి&period; బ్యానర్లు చించి దాడికి తెగపడ్డ వైసీపీ నాయకులు&period; సుమారు 300 మంది వైసిపి నాయకులు &comma; కార్యకర్తలు కర్రాలతో దాడి&period; మీడియా ప్రతినిధులపై దాడికి తెగబడ్డ వైసిపి మూకలు&period; సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు&period; ఇరువర్గాలని చెదరగొట్టిన పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.