రెచ్చిపోయి దాడికి పాల్పడిన వైసీపీ సభ్యులు

fight between ycp and tdp

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా గురజాలలో వైసీపీ నేతలు దాడి&period; గురజాల పట్టణంలో శ్రీ పాతపాటేశ్వర అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా టీడీపీ నాయకులు ఏర్పాటుచేసిన పాట కచేరీలు పై వైసిపి నాయకులు దాడి&period; బ్యానర్లు చించి దాడికి తెగపడ్డ వైసీపీ నాయకులు&period; సుమారు 300 మంది వైసిపి నాయకులు &comma; కార్యకర్తలు కర్రాలతో దాడి&period; మీడియా ప్రతినిధులపై దాడికి తెగబడ్డ వైసిపి మూకలు&period; సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు&period; ఇరువర్గాలని చెదరగొట్టిన పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.