బస్సులో చెలరేగిన మంటలు..!

bus

Advertisements

&NewLine;<p>జీడిమెట్ల షాపూర్ నగర్ లో గల బాలానగర్ డీసీపీ ఆఫీస్ ఆవరణలో ఓ బస్సులో మంటలు చెలరేగాయి&period; ఉన్నట్లుఉండి మంటలు కారణంగా బస్సు పూర్తిగా ద్వంసం అయ్యింది&period; పక్కనే ఉన్న మరో 2 బస్సులు పాక్షికంగా అగ్నిప్రమాదానికి గురైనట్లుగా అధికారులు చెబుతున్నారు&period; స్థానికుల సమాచారంతో జీడిమెట్ల ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి 3బస్సుల మంటలను అదుపుచేశారు&period; ఈ ఘటనలో ఆస్తి నష్టం మాత్రమే సంబవించడం తో స్థానికులు&comma; పార్కింగ్ ఏరియా లో పార్క్ చేసిన వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు.

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..