గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు..

ganjayi gang arrest

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు&period; మంగళగిరి మండలంలో కాజా టోల్గేట్ వద్ద అనుమానంతో రెండు వాహనాలను తనిఖీ చేయగా అందులో 80 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 20 లక్షలు&period; నలుగురు యువకులను అదుపులో తీసుకున్నారు&period; ఇద్దరు పరారయ్యారు&period; ముద్దాయిలు తిరుపతి జిల్లాకు చెందిన వారని&comma; విశాఖ నుంచి తిరుపతికి తరలిస్తున్నట్లు ఎస్సీబీ అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.