తెలంగాణలో పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన

Panchayats

Advertisements

&NewLine;<p>నేటి నుంచి తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి రానుంది&period; నిన్నటితో సర్పంచుల పదవీకాలం ముగియనుండటంతో రాష్ట్రంలోని 12 వేల 769 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది&period; ఆయా మండలాల్లోని ఎంపీడీవో&comma; తహసీల్దార్‌&comma; ఎంపీవో&comma; డీటీ&comma; ఆర్‌ఐ&comma; ఇంజినీర్లు&comma; ఇతర గెజిటెడ్‌ అధికారులను స్పెషల్‌ ఆఫీసర్లుగా ఉన్నతాధికారులు నియమించారు&period; సర్పంచుల ఆధీనంలో ఉన్న డిజిటల్‌ కీలు&comma; చెక్కులు&comma; ఇతర రికార్డులన్నంటినీ స్వాధీనం చేసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు&period; ప్రత్యేక అధికారికి&comma; కార్యదర్శికి ప్రభుత్వం జాయింట్‌ చెక్‌ పవర్‌ అవకాశం కల్పించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..